ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు కరోనా నాయకులను కూడా భయపెడుతుంది. అధికార పార్టీ నేతలతో పాటుగా విపక్షాలకు చెందిన పలువురు నేతలు కూడా ఇప్పుడు కరోనా బారిన పడటం ఆందోళన కలిగించే  అంశంగా చెప్పుకోవచ్చు. ఇక తాజాగా ఏపీలో బిజెపి నేత ఒకరికి కరోనా సోకింది.  బిజెపి నేత మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాల రావుకి కరోనా వచ్చింది. 

 

ఆయన ఇటీవల కరోనా వచ్చిన మున్సిపల్ మాజీ చైర్మన్ తో కాంటాక్ట్ అయ్యారు అని గుర్తించి ఆయనకు కరోనా పరిక్షలు చేయగా ఆయనకు కరోనా వచ్చింది అని నిర్ధారణ అయింది. దీనితో ఆయన కుటుంబ సభ్యులకు కూడా అధికారులు కరోన పరిక్షలు చేస్తున్నారు.  కాగా ఏపీలో నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలకు కరోనా సోకినా సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: