ప్రస్తుతం భారతదేశంలో అతి ఎక్కువగా వినియోగించే  మెసేజింగ్ యాప్ వాట్సాప్ అనే విషయం తెలియదు. అయితే తాజాగా వాట్సాప్ భారతదేశంలో బ్రాండ్ ప్రచారాన్ని ప్రారంభించింది. వాట్సప్ లో  సురక్షితంగా కమ్యూనికేట్ చేయడానికి భారతీయులు ఎలా ఉపయోగిస్తారు అనే విధానాన్ని ప్రదర్శిస్తూ ఇట్స్ బిట్వీన్ యూ అంటూ బ్రాండ్ ప్రచారాన్ని  ప్రారంభించండి వాట్సప్. 

 

 బాలీవుడ్ దర్శకుడు గౌరీ షిండే తో కలిసి బీడీడివో ఇండియాతో కలిసి 60 సెకండ్ల లో  రెండు ప్రకటనలు విడుదల చేసింది.ఇందులో  వీడియో కాల్స్ సెక్యూరిటీ ఎలా ఉంటుంది అనే ఫీచర్స్ ని  హైలైట్ చేసింది వాట్సప్.

మరింత సమాచారం తెలుసుకోండి: