ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ సంక్షోభం కొనసాగుతున్న నేపథ్యంలో  కేంద్ర ప్రభుత్వం తాజాగా ఉపాధి హామీ పనుల విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంది. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పనులకు సంబంధించి ఇప్పటికే వ్యవసాయ పనులు చేర్చిన విషయం తెలిసిందే. తాజాగా పారిశుద్ధ్య పనులను కూడా చేస్తూ కేంద్ర నిర్ణయం తీసుకుంది. 


 దీనికి సంబంధించిన ఉత్తర్వులను గ్రామీణ అభివృద్ధి శాఖ జారీ చేసింది. అంగన్వాడి వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ పనులను కూడా ఉపాధి హామీ పథకం కింద చేసేందుకు తాజాగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: