ఆంధ్రప్రదేశ్ లో  టీడీపీ నుంచి బిజెపిలో చేరిన రాజ్యసభ ఎంపీలు మీకు తప్పుడు సమాచారం ఇస్తున్నాయి అని కేంద్ర ఆర్ధిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ కి  వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఒక లేఖ రాసారు. ఈ లేఖలో ఆయన కీలక వ్యాఖ్యలు చేసారు. వాళ్ళు ఇచ్చే తప్పుడు సమాచారం పట్ల చాలా  జాగ్రత్తగా ఉండాలి అని ఆయన లేఖలో సూచించారు. 

 

తాము విద్యుత్ రంగాన్ని గట్టేక్కిస్తున్నామని ఆయన లేఖలో వివరించారు. గత ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని పూర్తిగా నాశనం చేసింది అని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. కాని సిఎం జగన్ మాత్రం 17 వేల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టడానికి సిద్ద౦ అయ్యారు అని ఆయన తన లేఖలో వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: