ఈ నెల 7 నుంచి నిమ్స్ లో క్లీనికల్ ట్రయల్స్ జరుగుతాయని నిమ్స్ డైరెక్టర్ వెల్లడించారు. ఫేజ్ 1 ఫేజ్ 2 లో కరోనా వ్యాక్సిన్ పై క్లీనికల్ ట్రయల్స్ జరుగుతాయని వెల్లడించారు. కరోనా వ్యాక్సిన్ కి సంబంధించిన క్లీనికల్ ట్రయల్స్ కి చాలా మంది ముందుకు వస్తున్నారు అని ఆయన వెల్లడించారు. 

 

కాగా ఆగస్ట్ 15 న కచ్చితంగా వ్యాక్సిన్ ని తీసుకుని వస్తామని, జినోమ్ వ్యాలీ కేంద్రంగా  పని చేసే భారత్ బయోటెక్ దానిని అభివృద్ధి చేసింది అని ఐసిఎంఆర్ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలోనే దేశ వ్యాప్తంగా 12 సంస్థలకు క్లీనికల్ ట్రయల్స్ కి ఎంపిక చెసారుఇ. వాటిల్లో క్లీనికల్ ట్రయల్స్ జరగనున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: