తమకు మహారాష్ట్ర నుంచి సహా కరోనా కేసులు పెరుగుతున్న రాష్ట్రాల నుంచి విమాన సర్వీసులు వద్దు అని  పశ్చిమ బెంగాల్ సిఎం మమతా బెనర్జీ చేసిన విజ్ఞప్తి కి పౌర విమానయాన శాఖ స్పందించింది. 2020 జూలై 6 నుండి 19 వరకు దేశ రాజధాని ఢిల్లీ, ముంబై, పూణే, నాగ్‌పూర్, చెన్నై మరియు అహ్మదాబాద్ నుండి కోల్‌కతాకు ఎటువంటి విమానాలు    పనిచేయవని పౌర విమానయాన శాఖ వెల్లడించింది. 

 

కరోనా కేసులు ఈ నగరాల్లో భారీగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. మహారాష్ట్ర లో  మూడు నగరాలు ముంబై పూణే నాగ పూర్ లో కరోనా కేసులు భారీగా ఉన్నాయి. కరోనా కట్టడికి సమర్ధవంతంగా వ్యవహరించినా సరే కేసులు మాత్రం ఆగడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: