సీఎం నివాసం వద్ద భద్రతా విధులు నిర్వహిస్తున్న 8 మంది కానిస్టేబుళ్లకు కరోనా సోకింది. ఈ నెల 2న సీఎం నివాసం వెలుపల విధుల్లో ఉన్న ఏపీఎస్పీ కానిస్టేబుళ్లకు పరీక్షలు నిర్వహించారు. వీరిలో ఎనిమిది మందికి వైరస్ నిర్ధరణ కావడంతో క్వారంటైయిన్​కు తరలించారు.

 

ఈ మహమ్మారి ప్రపంచం మొత్తం గడగడలాడిస్తోంది. ప్రతి ఒక్కరూ దీని బారిన పడి ప్రపంచం మొత్తం నాశనమయ్యే లోపే వ్యాక్సిన్ రావాలని అని అందరూ కోరుకుంటున్నారు. రాష్ట్ర ముఖ్య మంత్రుల నుంచి  దేశ ప్రధాని వరకు ప్రతి ఒక్కరికి ఈ భయం తప్పడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: