హైదరాబాద్ కేంద్రంగా ఉన్న జినోమో వ్యాలీలో పని చేస్తున్న భారత్ బయోటెక్  లో  కరోనా వ్యాక్సిన్ తయారు అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ జినోమ్ వ్యాలీలో  వ్యాక్సిన్ తయారు కావడాన్ని తెలుగుదేశం పార్టీ తమ ఘనతగా చెప్తుంది. చంద్రబాబు నాయుడు సిఎం గా ఉన్న సమయంలో జినోమ్ వ్యాలీని ప్రారంభించిన నేపధ్యంలో వ్యాక్సిన్ తయారీ లో ఆనాడు వేసిన బీజాలే ఈనాడు ఉపయోగపడుతున్నాయని టీడీపీ అనడంపై విజయసాయి రెడ్డి మండిపడ్డారు. 

 

“ఆశ్చర్యం లేదు. ఊహించిందే. ప్రపంచంలో ఎక్కడ కోవిడ్ వ్యాక్సిన్ తయారైనా తన ఖాతాలో వేసుకుంటాడని. ప్రపంచ ప్రఖ్యాత అమరావతి మాయా నగరం లాగే ఈయన సృష్టించిన బయోటెక్ పార్కులో వ్యాక్సిన్ తయారవుతోందని ప్రజలంతా కృతజ్ఞత వ్యక్తం చేసారట. మైండ్ డీజనరేట్ అవుతోంది. గొలుసులు సిద్ధం చేయాల్సిందే.” అని  పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: