వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఆ పార్టీ నేతల మధ్య గత కొన్ని రోజుల నుంచి మాటల యుద్ధం  నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యవహారంపై ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం స్పందించారు. రఘురామకృష్ణంరాజు ఏపీ ప్రభుత్వంపై ఉద్దేశపూర్వకంగానే విమర్శలు చేస్తున్నారని... పార్టీ నచ్చకపోతే రాజీనామా చేసి వెళ్ళొచ్చుగా  అంటూ ఆయన సూచించారు. 

 

 అయితే ప్రస్తుతం నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు అంశం హాట్ టాపిక్గా మారిన విషయం తెలిసిందే. రఘురామకృష్ణంరాజు కు  ఏకంగా వైసిపి పార్టీ నుంచి షోకాజ్ నోటీసులు కూడా అందడం ప్రస్తుతం సంచలనంగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: