కోల్కతాలోని బుర్ర బజార్ ఏరియా లో గల రెండంతస్తుల భవనం లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. భవనం రెండు అంతస్థులో  ప్లాస్టిక్ వస్తువులు ఉండడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. 

 

 భారీగా ఎగిసిపడుతున్న మంటలను 75 ఏళ్ల సహాయంతో ఆరోపించారు. ముందుగా రెండు అంతస్తల్లో  మంటలు వ్యాపించగా  ఆ తర్వాత ఇతర అంతస్థులకు  కూడా పాకినట్లు అగ్నిమాపక  సిబ్బంది గుర్తించారు. అయితే అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన స్పందించడంతో పెను ప్రమాదం తప్పిందని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: