తెలంగాణ పశు సంవర్ధక శాఖ మంత్రి srinivas YADAV' target='_blank' title='తలసాని శ్రీనివాస్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>తలసాని శ్రీనివాస్ యాదవ్ తాజాగా మహంకాళి మాత బల్కంపేట ఎల్లమ్మ అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాల్లోని వేదపండితులు మంత్రి కి ఘనస్వాగతం పలికారు. 


 కరోనా మహమ్మారి పీడ తొలగి పోవాలని,  ప్రజలంతా సంతోషంగా ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురవాలని  తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అమ్మవార్లను కోరుకున్నట్లు మంత్రి తలసాని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: