ప్రస్తుతం కరోనా  సంక్షోభం సమయంలో రీల్ లైఫ్ హీరో సోనుసూద్ రియల్ లైఫ్ లో హీరో గా మారిన విషయం తెలిసిందే, సుమారు 30 వేల పైచిలుకు వలస కార్మికులు  వారి స్వస్థలాలకు చేరుకునేందుకు  ఎంతగానో కృషిచేశాడు. సోషల్ మీడియాలో సోనూసూద్ పై ప్రశంసల వర్షం కురిసింది అని చెప్పాలి. 

 

 అయితే తాజాగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ బ్రాండ్స్.. లాక్ డౌన్  సమయంలో సేవలు చేసిన ప్రముఖుల పనితీరుపై ఒక సర్వే నిర్వహించింది, ఇందులో బాలీవుడ్ నటుడు సోనూసూద్ అగ్రస్థానంలో నిలవడం గమనార్హం. సోను సూద్  తర్వాతి స్థానంలో అక్షయ్ కుమార్ అమితాబచ్చన్ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: