భారత సైనికుల్లో కరోనా కేసులు పెరగడం ఇప్పుడు కాస్త తల నొప్పిగా మారింది. కరోనా కట్టడిలో అవసరం యితే వినియోగించుకునే వారిలో సైనికులు ముందు ఉంటారు. అలాంటి సైనికులు ఇప్పుడు కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తుంది. బోర్డర్ సెక్యురిటి  ఫోర్స్ తో పాటుగా ఇండో- టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటిబిపి) లో కరోనా   కేసులు పెరుగుతున్నాయి. 

 

ఇండో టిబిటేన్ బోర్డర్ పోలీస్ మరో 18 మంది సిబ్బందికి గత 24 గంటల్లో కరోనా వచ్చినట్టు అధికారులు వెల్లడించారు. మొత్తం 151 క్రియాశీల కేసులు ఉన్నాయని అన్నారు. 270 మంది కరోనా నుంచి ఇప్పటి వరకు కోలుకున్నారని ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటిబిపి) కాసేపటి క్రితం విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: