ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణా రాష్ట్రాలకు భారీగా వరద ముప్పు ఉండే అవకాశాలు ఉన్నాయి అని నిపుణులు అంచనా వేస్తున్నారు. కృష్ణా గోదావరి నదులు పొంగి ప్రవహించే అవకాశాలు కనపడుతున్నాయి. ఇప్పటికే జూరాల ప్రాజెక్ట్ పరిస్థితి ఆందోళన కలిగిస్తుంది. 

 

ఇక గోదావరి నదిపై ఉన్న ఇతర ప్రాజెక్ట్ లు కూడా  ఇప్పుడు ఇబ్బంది పడే అవకాశాలు కనపడుతున్నాయి. కృష్ణా నదికి కూడా వరద పోటెత్తే అవకాశాలు ఉన్నాయి. గోదావరి జిల్లాల్లో లంక గ్రామాలకు వరద ముప్పు ఉండే అవకాశం ఉంది అని వార్తలు వస్తున్నాయి. మహారాష్ట్ర కర్ణాటక లో భారీగా వర్షాలు గత పది రోజుల నుంచి కురుస్తూనే ఉన్నాయి.  మరో మూడు నాలుగు రోజుల పాటు పడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: