ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు రాజధాని వ్యవహారం ఏ స్థాయిలో సంచలనం సృష్టిస్తుందో అందరికి తెలిసిందే.  ఏపీ రాజధానిగా అమరావతిని ఉంచాలి అంటూ రాజధాని ప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇక  రెండు రోజుల క్రితం ఉద్యమం మొదలు పెట్టి 200 రోజులు పూర్తి అయిన నేపధ్యంలో వారు దీక్షలు కూడా చేసిన సంగతి తెలిసిందే. 

 

ఇక ఇదిలా ఉంటే... ఇప్పుడు ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు. ఆయన విశాఖ పర్యటనలో భాగంగా ఏ నిర్ణయానికి అయినా సిద్దంగా ఉండాలి అని అన్నారు.  విభజన తర్వాత 384 ఎకరాలను మాత్రమే గ్రే హౌండ్స్ శిక్షణ కు ఇచ్చారు అని చెప్పారు. ఆయన ఎందుకు సిద్దంగా ఉండాలి అనే దానిపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తికర చర్చ జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: