కరోనా వైరస్ నుంచి బయటపడింది అనుకున్న  ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు అక్కడ పదుల సంఖ్యలో కేసులు పెరుగుతున్నాయి. రెండు రోజుల క్రితం ఒక్కసారే 12 కేసులు జిల్లాలో నమోదు అయ్యాయి. ఉమ్మడి జిల్లా పరిధిలోని రెండు జిల్లాల్లో కరోనా కేసులు ఇప్పుడు క్రమంగా విస్తరిస్తున్నాయి. 

 

ఆదివారం 17 మందికి కరోనా సోకినట్లు వెల్లడి అయింది. ఖమ్మం జిల్లాలో మొత్తం 19  మంది కరోనా బారిన పడ్డారు. అదే విధంగా  భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో ఇద్దరికీ కరోనా వచ్చింది. సత్తుపల్లి మండలం పరిధిలో రెండు మూడు కేసులు నమోదు అయ్యాయి. వేంసూరు మండలం లో కూడా కరోనా కేసులు ఉన్నాయి. దీనితో జిల్లా యంత్రాంగం అప్రమత్తం అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: