ఏపీలో కరోనా తీవ్రత క్రమంగా రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. కేసుల కట్టడికి  పరిక్షలు ఎక్కువగా చేస్తున్నా సరే క్రమంగా యాక్టివ్ కేసులు పది వేలు దాటాయి అని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించిన హెల్త్ బులిటెన్ లో వెల్లడి అయింది. ఇక ఇదిలా ఉంటే నిన్న ఒక్క రోజే జిల్లాలో 172 కరోనా కేసులు నమోదు అయ్యాయి. 

 

జిల్లా కేంద్రం ఏలూరు లో లాక్ డౌన్ అమలు చేస్తున్నా సరే కేసులు మాత్రం ఆగడం లేదు. నగరంలో కరోనా కేసులు అధికంగా 103 ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా క్రమంగా 2 వేలకు చేరువలో ఉన్నాయి కరోనా కేసులు. ఇప్పటి వరకు అక్కడ 1860 కరోనా కేసులు నమోదు అయ్యాయి. మరణాలు తక్కువగానే ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: