ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ లో టీడీపీ మాజీ మంత్రి అచ్చెన్నాయుడు బెయిల్ పిటీషన్ దాఖలు చేసారు. ఆయన ఇప్పటికే ఏసీబీ కోర్ట్ లో బెయిల్ పిటీషన్ దాఖలు చేయగా దానిని ఏసీబీ కోర్ట్ కొట్టేసింది. ఇప్పుడు ఆయన మళ్ళీ హైకోర్ట్ లో బెయిల్ పిటీషన్ ని దాఖలు చేసారు.  కాసేపటి క్రితం ఆయన తరుపు న్యాయవాదులు బెయిల్ పిటీషన్ దాఖలు చేసారు. 

 

ఆయన బెయిల్ పిటీషన్ ని ఏపీ హైకోర్ట్ స్వీకరించింది. రేపు ఆయన బెయిల్ పిటీషన్ పై విచారణ జరిగే అవకాశం ఉంది అని తెలుస్తుంది. అత్యవసర కేసులను మాత్రమే హైకోర్ట్ లో కరోనా కారణంగా విచారిస్తున్న సంగతి తెలిసిందే. హైకోర్ట్ లో ఆయన బెయిల్ పిటీషన్ దాఖలు చేయడంపై ఏసీబీ కూడా కౌంటర్ దాఖలు చేసే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: