ఆంధ్రప్రదేశ్ లో  ఇళ్ళ పట్టాల పంపిణీ వాయిదా పడిన సంగతి తెలిసిందే. దీనికి కరణం విపక్షమే అని అధికార పక్షం తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తుంది. ఇక దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తాజాగా తన ట్విట్టర్ ఖాతాలో తీవ్ర విమర్శలు చేసారు. టీడీపీ నిరసనలకు పిలుపు ఇవ్వడంపై కూడా ఆయన మండిపడ్డారు. 

 

జగన్ గారి ప్రభుత్వం పేదలకు 30 లక్షల ఇళ్ల పట్టాలిస్తుంటే నిరసనలకు పిలుపునిచ్చాడు ఒక గుడ్డి విజనరీ. హైదరాబాద్ లో ఉంటూ జూమ్ యాప్ ద్వారా కుట్రలు చేస్తున్నారు అని ఆయన మండిపడ్డారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా బిల్లు అడ్డుకోవడం. ఇళ్ళ పట్టాలు ఇవ్వకుండా కోర్టుకు వెళ్లడం. ఇంకెంత దిగజారతావు బాబూ? 2024లో నీ అడ్రస్ గల్లంతే అని ఆయన విమర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: