భారత్ లో కరోనా తీవ్రత ఈ నెల రోజుల్లో మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అనే వార్తలు వస్తున్నాయి. దేశ వ్యాప్తంగా కరోనా తీవ్రత రోజు రోజుకి పెరిగే అవకాశాలే ఎక్కువగా కనపడుతున్నాయి. కరోనా కేసులు ఈశాన్య రాష్ట్రాల్లో మినహా దాదాపు అన్ని రాష్ట్రాల్లో కూడా భారీగానే ఉన్నాయి అనే చెప్పాలి. 

 

ఇక ఇప్పుడు రాబోయే రెండు వారాలు లేదా మూడు వారాల్లో ప్రతీ రోజు 40 నుంచి 50 వేల  వరకు కరోనా కేసులు నమోదు అయ్యే అవకాశం ఉంది అని నిపుణులు అంటున్నారు. దేశంలో  మరణాలు కూడా పెరిగే అవకాశం ఉంది అని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వాలు పరిక్షలు పెంచాలి అని కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: