భారత్ లో కరోనాకు అడ్డుకట్ట పడే అవకాశాలు కనపడటం లేదు. లాక్ డౌన్ ని కఠినం గా అమలు చేసిన రోజులు కరోనా పెరిగి ఇప్పుడు కూడా కరోనా అదే స్థాయిలో పెరగడం చూసి చాలా మంది ఇప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతీ రోజు కూడా వేల కేసులు నమోదు అవుతున్నాయి. గత నెల రోజులుగా చూస్తే కరోనా భయపెడుతుంది. 

 

భారత్ లో కరోనా పీక్స్ కి వెళ్తుంది జులై లో అని అంచనాలు వేయగా అది నిజమే అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది.  గత నాలుగు రోజుల్లో దేశ వ్యాప్తంగా లక్ష కేసులు నమోదు అయ్యాయి. ఆరు లక్షల నుంచి... 7 లక్షలకు చేరుకోవడానికి కేవలం పట్టిన సమయం నాలుగు రోజులు.

మరింత సమాచారం తెలుసుకోండి: