30 లక్షల మంది పేద మహిళలకు టీడీపీ అన్యాయం చేస్తుంది అని మహిళా కమీషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. ఏపీలో ఇళ్ళ పట్టాలకు 60 వేల ఎకరాలు సిద్దం చేసామని ఆమె అన్నారు. ఈ విధంగా ఇళ్ళ పట్టాలను అడ్డుకోవడం దారుణమని ఆమె ఆరోపించారు. మహిళల స్థితిగతులు మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది అని ఆమె అన్నారు. 

 

పేదలకు ఈల్ల పట్టాలు ఇస్తుంటే అడ్డుకోవడం దారుణమని ఆమె ఆరోపించారు. పేదలకు చంద్రబాబు సర్కార్ కనీసం రెండు లక్షల ఇళ్ళు కూడా ఇవ్వలేదు అని ఆమె మండిపడ్డారు. చంద్రబాబు కట్టిన ఇళ్ళు ఎక్కడ ఉన్నాయో గాని... టిడ్కోకు 3 వేల కోట్లు హౌసింగ్ కు 1300 కోట్లు బకాయిలు పెట్టారు అని ఆమె ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: