జమ్మూకాశ్మీర్లో మంగళవారం తెల్లవారుజామున భద్రతా బలగాలు ఉగ్రవాదులకు మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఇక ఈ కాల్పుల్లో ఉగ్రవాదిని హతమార్చాయి భారత బలగాలు. 


 పుల్వామా లోని గుసు  ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ లో .. ఒక ఉగ్రవాది ఇద్దరు  ఒక పోలీసులు కూడా గాయపడినట్లు తెలుస్తోంది. ఉగ్రవాదులు దాగి ఉన్నాడని కీలక సమాచారంతో పోలీసులు భద్రతా దళాలు అక్కడికి చేరుకుని నిర్బంధ తనిఖీలు నిర్వహించగా... ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు దీంతో ఎదురు కాల్పులు ప్రారంభించిన  సైన్యాలు ఒక ఉగ్రవాది మట్టుబెట్టాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: