తెలంగాణలో కరోనా  వైరస్ ఆందోళనకర స్థాయిలో పెరిగిపోతున్న విషయం తెలిసిందే. గత రెండు మూడు రోజుల నుంచి రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వైద్యం అందడం లేదు అనే వాదన కూడా వినిపిస్తోంది. ఇక ఈ విషయం తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ వరకు వెళ్ళింది. 

 

 ఈ క్రమంలోనే గవర్నర్ తమిళ సై ప్రైవేట్ ఆస్పత్రిలో ప్రతినిధులతో సమావేశమయ్యారు. కరోనా పరీక్షలు చికిత్స పేషెంట్లకు బెడ్,  రూమ్,  ట్రీట్మెంట్ బిల్లును ప్రజలు తెలిపిన ప్రిర్యాదుల  వివరాల ను తదితర అంశాలపై చర్చిస్తున్నారు  తమిళ సై. కాగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశం జరుగుతోంది, గవర్నర్తో భేటీ పలు  ఆసుపత్రులు యాజమాన్యాలు పాల్గొన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: