కరోనా  వైరస్ చికిత్స లో ప్రైవేట్ ఆస్పత్రిలో భారీగా ఛార్జీలు వసూలు చేస్తున్నాయని తెలంగాణ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. చట్టాలను ఉల్లంఘించిన ప్రైవేటు ఆస్పత్రులపై చర్యలు తీసుకోవాలంటూ న్యాయవాది శ్రీ కిషన్ శర్మపిల్  దాఖలు చేయగా.. ఈరోజు దానిపై విచారించింది  హైకోర్టు. 

 

 జీవో ఉల్లంఘించిన ఆస్పత్రులపై ప్రభుత్వం చర్యలు తీసుకుందని భావిస్తున్నామని ఒకవేళ తీసుకోకపోతే ఎందుకు తీసుకోలేదో  చల్లపల్లి అంటూ హైకోర్టు ఆదేశించింది. ఈనెల 14లో దీనిపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి,  కేంద్ర రాష్ట్ర కౌన్సిల్ కి  హైకోర్టు ఆదేశించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: