ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజురోజుకు కరోనా  వైరస్ విలయతాండవం చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ఆంధ్రప్రదేశ్ లో రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో 1178 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. 


 ఇందులో ఏపీకి చెందిన వారు 1155 మంది ఉండగా ఇతర ప్రాంతాలకు చెందిన వారు 23 మంది ఉన్నారు. ఇక ఇప్పటి వరకు మొత్తం కేసుల సంఖ్య 21,197 చేరింది. 9745 మంది కోలుకోగా..  11200 మందు చికిత్స తీసుకుంటున్నారు. గడచిన 24 గంటల్లో 13 మంది మృతి చెందారు. మొత్తం 16238 శాంపిల్స్ పరీక్షించగా 1178 కేసులో బయటపడ్డాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: