ఇటీవల ఆంధ్రప్రదేశ్ సర్కార్ భారీ మొత్తంలో  104, 108 వాహనాలను ప్రారంభించిన విషయం తెలిసిందే. తాజాగా నగరిలో అంబులెన్సు ప్రారంభోత్సవం సందర్భంగా పూజా కార్యక్రమం అనంతరం సైరన్ మోగిస్తూ స్వయంగా 108 వాహనం నడిపారు ఎమ్మెల్యే ఏపీఐఐసీ చైర్మన్ రోజా. 

 

 అంతకు ముందుగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి గజమాలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు రోజా.

మరింత సమాచారం తెలుసుకోండి: