ఆనాడు వైఎస్ ఉచిత విద్యుత్ ఇస్తాను అంటే ప్రత్యర్ధులు ఎద్దేవా చేసారు అని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. అప్పుడు పేదలను ఆదుకున్నారు అని ఆరోగ్య శ్రీతో ప్రాణాలు కాపాడారు అని ఆయన వివరించారు. అందుకే ఆ మహానేతకు మరణం లేదని అన్నారు అంబటి. ఆ మహానేత ప్రజల గుండెల్లో సజీవంగా ఉన్నారు అని కీర్తించారు. 

 

పేదలకు కార్పోరేట్ ఆస్పత్రుల్లో ఉచితంగా గుండె ఆపరేషన్ లు చేయించారు అని ఆయన చెప్పుకొచ్చారు. ఆయన ఎందరో పేదల ప్రాణాలను కాపాడారు అని అంబటి చెప్పుకొచ్చారు. వైఎస్సార్ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను పేదల కోసం అమలు చేసారు అని అంబటి చెప్పుకొచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో పేదలకు 32 లక్షల ఎకరాలు పంచారు అని అంబటి వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: