ప్రస్తుతం వర్షాకాలం లో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అడవి ప్రాంతాలు మొత్తం సస్యశ్యామలంగా మారిపోయిన విషయం తెలిసిందే. తెలంగాణ మొత్తం ఎటూ  చూసిన పచ్చడి తోరాణంలా  కనిపిస్తోంది. అయితే కొండగట్టు పక్కనే  పచ్చటి  అడవి ఉంటుంది అన్న విషయం తెలిసిందే

 


 తాజాగా వరుణ్ తక్కలపల్లి అనే వ్యక్తి కొండగట్టు అంజన్న దేవస్థానానికి పక్కనే మల్యాల మండలం జగిత్యాల డిస్ట్రిక్ట్ మొత్తం పచ్చడి తోరణంలా  మారిపోయిన అడవిని చూడండి అంటూ  సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. దీనికి  టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కవిత సహ మరికొంత మందిని ట్యాగ్  చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది,

మరింత సమాచారం తెలుసుకోండి: