కాంగ్రెస్ పార్టీ కి  కేంద్ర ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. రాహుల్ గాంధీ ఫౌండేషన్ రాహుల్ ట్రస్ట్ ఇందిరాగాంధీ ట్రస్ట్ లు  మనీలాండరింగ్ పాల్పడ్డారని అంతేకాకుండా పన్నుల ఎగవేత పాల్పడ్డారని.. సేకరించిన నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారు అంటూ ఆరోపణలు చేస్తూ ఈడీ  దర్యాప్తుకు ఆదేశించింది కేంద్ర ప్రభుత్వం. 

 


 ప్రస్తుత సేకరించిన నిధులను పక్కదారి పట్టించారు అంటూ ఆరోపణలు చేసింది. దీనిపై ఈడీ  స్పెషల్ డైరెక్టర్ ప్రత్యేక దర్యాప్తు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది.

మరింత సమాచారం తెలుసుకోండి: