కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా లో దారుణ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో కట్టుకున్న వాడి గొంతు కోసి దారుణంగా హతమార్చింది భార్య , ఈ ఘటన జిల్లాలోని రెబ్బెన మండలంలో చోటు చేసుకుంది,.
గ్రామానికి చెందిన శ్రీనివాస్ స్వప్న దంపతుల మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతూన్న నేపథ్యంలో శ్రీనివాస్ గొంతుకోసి హత్య చేసింది భార్య. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.