నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు పై గృహనిర్మాణ శాఖ మంత్రి శ్రీరంగనాథరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పశ్చిమగోదావరి నియోజకవర్గంలోని కోడూరు పోలీస్ స్టేషన్ లో తనపై అసత్య ఆరోపణలు చేసి తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించారని ఫిర్యాదు చేశారు మంత్రి శ్రీరంగనాథరాజు. 

 

 స్వార్థ రాజకీయాల కోసం వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఎదుటి వారిపై దాడి చేయడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు అంటూ... రఘురామకృష్ణంరాజు పై ఫిర్యాదు చేసిన శ్రీరంగనాథరాజు చర్యలు తీసుకోవాలంటూ పోలీసు అధికారులు కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: