ప్రస్తుతం కరోనా  వైరస్ వ్యాప్తి దృశ్య క్రీడలు  నిలిచిపోవడంతో ప్రస్తుతం మహేంద్రసింగ్ ధోని ఇంటిపట్టునే ఉంటూ వ్యవసాయ పనులు చేసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా మహేంద్ర సింగ్ ధోనీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 


 కరోనా నేపథ్యంలో కొత్తగా ప్రకటనలు ఏమి చేయవద్దని మహేంద్ర సింగ్ ధోనీ నిర్ణయించుకున్నట్లు సమాచారం. తనను ప్రకటనల కోసం సంప్రదించే  వారికి  ఇప్పుడు చేయను అని చెప్పేస్తున్నాడట  మిస్టర్ కూల్ ధోని.

మరింత సమాచారం తెలుసుకోండి: