తెలంగాణ సచివాలయం కూల్చివేత నిలిపివేయాలంటూ మరోసారి తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం పిల్ దాఖలైంది. కోవిడ్  నిబంధనలను ఉల్లంఘిస్తూ భవనాలను కూల్చివేస్తున్న  పిటిషన్ లో  పేర్కొన్నారు పిటిషనర్. 

 


 అయితే దీనిపై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు.. 5 లక్షల మంది పీల్చేగాలిఈ  కూల్చివేత వల్ల కాలుష్యం అవుతుందని  అభిప్రాయం వ్యక్తం చేసింది. అదే సమయంలో దీనిపై అత్యవసరంగా విచారించ లేము అంటూ హైకోర్టు స్పష్టం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: