తిరుపతి నగరంలో కరోనా  వైరస్ సామాజిక వ్యాప్తిలో ఉందని తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గిరిజా పేర్కొన్నారు, మంగళవారం ఒక రోజు తిరుపతి నగరంలో 70 మందికి  కరోనా  వైరస్ పాజిటివ్ అని నిర్ధారణ అయిందని తెలిపారు. తిరుపతి లో ఉన్న 50 డివిజన్లకు గాను 40 డివిజన్లలో రెడ్ జోన్  ఉందని ఆమె తెలిపారు. 

 

 నగరంలో 350 కరోనా  పాజిటివ్ కేసులు యాక్టివ్ గా ఉన్నాయని ఇప్పటివరకు 110 మంది చికిత్స తీసుకుని డిశ్చార్జి అయ్యారు అని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: