జమ్ము కాశ్మీర్ లోని రాజౌరీ జిల్లాలో బుధవారం భూకంపం సంభవించింది. తెల్లవారుజామున సంభవించిన ప్రకంపనల తో ఒక్కసారిగా ప్రజలు  భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. 

 

 అయితే గత కొన్ని రోజుల పాటు జమ్మూకాశ్మీర్లో పలు ప్రాంతాల్లో 15 రోజులుగా భూప్రకంపనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే, అంతేకాకుండా అండమాన్ నికోబార్ దీవుల్లో కూడా బుధవారం భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 4.4 గా నమోదయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: