రాజోలులో  దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు రసాభాసగా మారాయి . బొంతు రాజేశ్వరరావు- అమ్మాజీ వర్గాల మధ్య మాటల యుద్ధం నడిచినట్లు తెలుస్తోంది. 


 పార్టీకోసం కష్టపడే కార్యకర్తలను పక్కన పెట్టి జనసేన వారికి ప్రాధాన్యత ఎలా ఇస్తారని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేయగా.. మాల కార్పొరేషన్ చైర్పర్సన్ పెదపాటి  అమ్మాజీ  అక్కడి నుంచి వెళ్లిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: