కరోనా  వైరస్ నేపథ్యంలో నిబంధనలు పాటిస్తూ సౌతాంప్టన్ వేదికగా ఇంగ్లాండ్ వెస్టిండీస్ మధ్య జరగాల్సిన తొలి టెస్టు మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించింది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో ప్రారంభం కావాల్సిన మ్యాచ్  చిరుజల్లు కురవడంతో... మొదట్లోనే అంతరాయం ఏర్పడింది. 

 

 ఈ నేపథ్యంలో ఆటగాళ్లందరూ డ్రెస్సింగ్ రూమ్ కే పరిమితమయ్యారు. అయితే గత రెండు రోజుల నుంచి సౌతాంఫ్టన్  లో వర్ష సూచన ఉంది అని స్థానిక వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.కాగా  దాదాపు 117 రోజుల తర్వాత ప్రారంభం కాబోతున్న అంతర్జాతీయ మ్యాచ్  మొదట్లోనే అంతరాయం ఏర్పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: