నడిరోడ్డుపై ఓ యువకుడు అకస్మాత్తుగా  కుప్పకూలి పోవడం తో రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న వారిని షాక్ కి గురి చేసింది. హైదరాబాద్ నగరంలోని ఈసీఐఎల్ చౌరస్తా లో... మధ్యాహ్న సమయంలో ఓ యువకుడు ఉన్నటువంటి అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. 

 

 ప్రస్తుతం కరోనా  వైరస్ భయం కారణంగా అతనిని ఆసుపత్రికి తీసుకునేందుకు ఎవరూ ముందుకు రాలేదు. కొద్దిసేపటికి అక్కడికి అక్కడికి ఆంబులెన్స్ వచ్చింది అతడిని పరిశీలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్య సిబ్బంది నిర్లక్ష్యం. సదరు యువకుడు జవహర్ నగర్ కు చెందిన పృథ్వి గా గుర్తించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: