దివంగత ముఖ్యమంత్రి జననాయకుడు వైయస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా తాజాగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  రైతులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వైయస్సార్ జన్మదినం సందర్భంగా రైతు దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము అంటూ తెలిపారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. 

 

 అయితే ఈ సందర్భంగా రైతులకు శుభవార్త చెప్పారు. ఎవరైతే రైతులు బ్యాంకులకు సకాలంలో రుణాలు చెల్లిస్తారో ఆ రైతులందరికీ వడ్డీ లేని రుణాలు ఇస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వం జవాబుదారితనంగా ఉంటుంది అంటూ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: