దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రైతులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గత ప్రభుత్వం రైతుల బాగోగులు పట్టించుకోలేదని కానీ తమ ప్రభుత్వం మాత్రం రైతుల ప్రభుత్వం అంటూ చెప్పుకొచ్చారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. 

 

 గత ప్రభుత్వం హయాంలో  150 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేస్తే... తమ ప్రభుత్వ హయాంలో ఏకంగా  నూట ఎనభై లక్షల మెట్రిక్ టన్నుల ఆహారధాన్యాల ఉత్పత్తి జరిగింది అని  తమ ప్రభుత్వం సగర్వంగా చెప్పుకుంటుంది  అంటూ జగన్ తెలిపారు, రైతులకు చేయూత నిచ్చేందుకు తమ ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది అంటూ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: