రాష్ట్రంలోని ఆరోగ్యశ్రీ నెట్ వర్క్,ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా చికిత్సకు ఫీజు ఖరారు చేస్తూ ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి జవహర్​రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. కరోనా చికిత్సకు రోజుకు 3250 రూపాయలుగా నిర్ణయించారు.

 

 వెంటిలేటర్, ఎన్​ఐవీ లేకుండా ఐసీయూలో చికిత్స పొందుతుంటే రోజుకు 5480 రూపాయలు, ఎన్​ఐవీ ఉండి ఐసీయూలో చికిత్స పొందుతుంటే రూ. 5980 రూపాయలు, వెంటిలేటర్ ఉండి ఐసీయూలో చికిత్స పొందుతుంటే 9580 రూపాయలు, వెంటిలేటర్ ఉండి సెప్టిక్ షాక్ చికిత్స చేస్తే రోజుకు 10380 రూపాయలుగా ఖరారు చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: