కరోనా దెబ్బకు క్రికెట్ అనేది ఇప్పట్లో స్వేచ్చగా జరిగే అవకాశాలు కనపడటం లేదు. క్రికెట్  మ్యాచ్ ల నిర్వహణకు సంబంధించి ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సిన తరుణం ఇది అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. ఇక ఈ తరుణంలో ఇంగ్లాండ్ వెస్టిండీస్ జట్లు తొలి టెస్ట్ సీరీస్ ని కరోనా తర్వాత ఆడటం మొదలు పెట్టారు. 

 

ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు భారత్ శ్రీలంక  కూడా ఆడే అవకాశాలు దాదాపుగా కనపడుతున్నాయి. భారత్ శ్రీలంక జట్లు ఇప్పటికే ఒక అవగాహనకు కూడా వచ్చాయి అని తెలుస్తుంది. వచ్చే నెల చివరి వారం లో భారత జట్టు లంక పర్యటనకు వెళ్ళే అవకాశం ఉంది. అక్కడ కరోనా తీవ్రత చాలా వరకు అదుపులోనే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: