వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తన ట్విట్టర్ ఖాతాలో పదే పదే టీడీపీ నేతలను ఉద్దేశించి... టార్గెట్ చేస్తూ ఉంటారు. టీడీపీ అధినేత చంద్రబాబు లక్ష్యంగా అలాగే మరికొందరు నేతలను ఉద్దేశించి ఏదోక విమర్శ చేస్తూ ఉంటారు. పదే పదే ఏదోక విమర్శలు గతంలోను ఇప్పుడు ఆయన చేస్తూ పరోక్షంగా ప్రత్యక్షంగా చేస్తూ వస్తున్నారు. 

 

ఇక తాజాగా టీడీపీ నేతను ఒకరిని ఉద్దేశించి బరువు తగ్గడంపై విజయసాయి రెడ్డి ట్విట్టర్ లో ఆయన వ్యాఖ్యలు చేసారు. అయిదేళ్ళుగా ఐదు లక్షల కోట్లు అయ్యతో కలిసి తిన్న గిత్త 5 నెలలుగా నోరు కట్టుకుని 5 కేజీలు తగ్గిందట... దాని పేరు మాత్రం నన్ను అడగొద్దు ప్లీజ్..! అంటూ విజయసాయి ట్వీట్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: