ఆంధ్రప్రదేశ్ లో కరోనా భయం ఇప్పుడు రాజకీయ నాయకులకు కూడా చుక్కలు చూపిస్తుంది. నేతలు చాలా వరకు ఇప్పుడు కరోనా దెబ్బకు ప్రజలు ఎవరిని కలిసే ప్రయత్నం కూడా చేయడం లేదు. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఏపీ స్పీకర్ కార్యాలయం కూడా కరోనా దెబ్బకు మూసి వేసారు అధికారులు. 

 

నేటి నుంచి క్యాంపు కార్యాయాలు మూసివేయాలని స్పీకర్ తమ్మినేని సీతారాం నిర్ణయం తీసుకున్నారు. ఆయనతో పాటుగా మంత్రి krishna DAS' target='_blank' title='ధర్మాన కృష్ణ దాస్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ధర్మాన కృష్ణ దాస్ కూడా తన కార్యాలయం మూసి వేయాలని ఆదేశాలు ఇచ్చారు. నేటి నుంచి సరిగా 15 రోజుల పాటు ఎవరూ కూడా తమను కలవడానికి రావొద్దు అని  వారు ఆదేశాలు ఇచ్చారు. ఇప్పటికే ఏపీలో పలువురు ఎమ్మెల్యేలకు కరోనా సోకిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: