తిరుమల తిరుపతి దేవస్థానం సప్తగిరి మాసపత్రిక వివాదంపై ప్రస్తుతం పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. పత్రిక చందాదారులు అయిన  రత్న విష్ణు నివాసానికి ప్రస్తుతం తిరుపతి పోలీసులు వెళ్లినట్లు తెలుస్తోంది. సప్తగిరి మాసపత్రిక తో పాటు సజీవ సువార్త అనే పుస్తకం రాయడం పై పలు వివరాలను సేకరిస్తున్నారు, టిటిడి  ఫిర్యాదు మేరకు ప్రస్తుతం విచారణ జరుగుతున్నది  

 

 తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురించే  సప్తగిరి మాసపత్రికలో సువార్త పుస్తకం కూడా ఒకే పోస్టల్ కవర్ లో అందించినట్లు  గుంటూరులోని రత్న విష్ణు అనే వ్యక్తి టిటిడి విజిలెన్స్ సెల్ కు ఫిర్యాదు చేయడంతో ఈ విచారణ జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: