హైదరాబాద్ నగరంలోని నిమ్స్ ఆస్పత్రిలో ఓపి వైద్య సేవలు నిలిచిపోయాయి. ఓవైపు కరోనా వైరస్ ప్రభావం ఉండటం మరో వైపు వైద్య సిబ్బంది ధర్నాకు దిగడంతో... ప్రస్తుతం ఓపి సేవలు నిలిచిపోయాయి.
ఈ నేపథ్యంలో వైద్యుల కొరత ఉండటంతో నిమ్స్ లోని వివిధ విభాగాల వద్ద రోగులు గంటలకు వద్ద పడిగాపులు కాస్తున్నారు. తెల్లవారుజాము నుంచి డయాలసిస్ రోగులు క్యూలో నిలబడినప్పటికీ ఏ మాత్రం ముందుకు సాగడం లేదు. ఈ క్రమంలో రోగులను భౌతిక దూరం లేకుండానే గుమిగూడిపోయారు.