హైదరాబాద్ నగరంలోని నిమ్స్ ఆస్పత్రిలో ఓపి వైద్య సేవలు నిలిచిపోయాయి. ఓవైపు కరోనా  వైరస్ ప్రభావం ఉండటం మరో వైపు వైద్య సిబ్బంది ధర్నాకు దిగడంతో... ప్రస్తుతం ఓపి  సేవలు నిలిచిపోయాయి. 

 

 ఈ నేపథ్యంలో వైద్యుల కొరత ఉండటంతో నిమ్స్ లోని వివిధ విభాగాల వద్ద రోగులు గంటలకు వద్ద పడిగాపులు కాస్తున్నారు. తెల్లవారుజాము నుంచి డయాలసిస్ రోగులు క్యూలో నిలబడినప్పటికీ ఏ మాత్రం ముందుకు సాగడం లేదు. ఈ క్రమంలో రోగులను భౌతిక దూరం లేకుండానే గుమిగూడిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: