గ్యాంగ్ స్టార్ వికాస్ దూబే అనుచరుల్లో ఒకరికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. మంగళవారం వికాస్ దూబే కీ సంబంధించిన ముగ్గురు ప్రధాన అనుచరులను పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. వీరిలో ఓ వ్యక్తి ఎన్కౌంటర్ లో మృతి చెందారు. ఇక మిగిలిన ఇద్దరు తండ్రి కొడుకుల అంకుర్ శ్రవణ్ కు పరీక్షలు నిర్వహించగా ఒకరికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దీంతో ఒక ప్రత్యేక గదిలో అతన్ని ఉంచారు .
కాగా ఈ రోజు ఎంతో చాకచక్యంగా పోలీసులు వికాస్ గౌడ్ ని కూడా అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే ఎన్కౌంటర్ చేస్తారు అనే భయంతో వికాస్ గ్రూప్ లో ఎందుకు ప్లాన్ చేసి వెళ్ళిపోయారు కూడా వినిపిస్తోంది.