భారత్ ప్రపంచంలో రెండవ అత్యధిక జనాభా కలిగిన దేశమని...  1.3 బిలియన్ల జనాభా ఉన్నప్పటికీ, భారతదేశం కరోనా వైరస్ ని బాగా కట్టడి చేసింది అని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కీలక అధికారి రాజేష్ భూషణ్ వెల్లడించారు. మిలియన్ జనాభాకు కేసులను పరిశీలిస్తే, ప్రపంచంలోనే అత్యల్పంగా కేసుల నమోదు ఉందని ఆయన వివరించారు. ఈ రోజు వరకు మిలియన్ జనాభాకు 538 కేసులు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. 

 

ప్రపంచ ఆరోగ్య సంస్థ పూర్తి నివేదిక ప్రకారం చూస్తే ప్రపంచ దేశాల్లో ఇది 16 నుంచి 17 శాతం ఎక్కువ అని ఆయన పేర్కొన్నారు. మన దేశంలో మిలియన్ జనాభాకు 15 మరణాలు ఉన్నాయి, అయితే మనకు 40 రెట్లు ఉన్న దేశాలు చాలా ఉన్నాయి అని ఆయన వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: