ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతి విషయంలో సిఎం వైఎస్ జగన్ ఏ మాత్రం కూడా అలసత్వం ప్రదర్శించడం లేదు.  ప్రతీ శాఖ నుంచి కూడా అవినీతి అనే పదం లేకుండా చేసేందుకు గానూ ఆయన కృషి చేస్తూ వస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో దేవాలయాల్లో ఉండే అవినీతిని ఆయన టార్గెట్ చేసారు. 

 

ఇటీవల ఒక ఆలయంలో అవినీతి బయటకు రావడంతో సిఎం అవినీతి మీద ప్రత్యేకంగా ఫోకస్ చేసారు.  ఇటీవల జరిగిన కేబినేట్ సమావేశంలో కీలక అధికారులకు సిఎం జగన్ నుంచి ఇవే ఆదేశాలు వెళ్ళాయి. అవినీతిని దేవాలయాల్లో ఏ మాత్రం కూడా క్షమించే ప్రశ్న అనేది ఉండకూడదు అని ఆయన అధికారులకు స్పష్టం చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: